BREAKING : మియాపూర్ బస్టాండ్‌లో దారుణ హత్య..ఒకేసారి దాడి చేసి !

-

హైదరాబాద్‌ మహా నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని దారుణంగా చంపారు. ఈ సంఘటన ఇవాళ మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌ మహా నగరంలోని మియాపూర్ బస్టాండ్‌లో దారుణం జరిగింది.

అందరూ చూస్తుండగానే వ్యక్తిపై దాడి చేసి, హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తిపై దాడి చేసి, హత్య చేశారు దుండగులు.. దుండగుల దాడిలో వ్యక్తి అక్కడికక్కడే ఆ మృతి చెందాడు. ఇంత జరుగుతున్నా.. స్థానికులు మాత్రం ఎదురు తిరగలేకపోయారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ దారుణమైన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news