నిజాంలు, నవాబులు మీద రాహుల్ ఒక్క మాట కూడా మాట్లాడరు: మోడీ

-

మోడీ ఇంకోసారి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మీద విమర్శలు చూశారు. భారత్లోని రాజులు మహారాజులను అవమానించారని విమర్శించారు ఇప్పటికీ కాంగ్రెస్ యువరాజు పాపాలని కొనసాగిస్తున్నారని పేదల భూములను ఆక్రమించినట్లు రాహుల్ గాంధీ అంటున్నారు. చత్రపతి శివాజీ చిత్తూరు రాణి చెన్నమ్మ వంటి మహానుభావుల్ని అవమానించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు దేశ చరిత్రలో నిజాంలో నవాబులు సుల్తానులు చేసిన దౌర్జన్యాల మీద ఆయన ఒక్క మాట కూడా మాట్లాడరని మోడీ అన్నారు.

మొగల్ చక్రవర్తి ఔరంగజేబు దాష్టికాన్ని రాహుల్ గాంధీ మర్చిపోయారు అని అన్నారు ఆయన అనేక దేవాలయాన్ని ధ్వంసం చేశారని అలాంటి వాళ్ళని ప్రశంసించే వారితో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవడం కోసం బాధిస్తుందని ఈ టైంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయని పరిస్థితులు అద్వాన్నంగా మారాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news