ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్ డెయిరీ పాల ధరలను పెంచింది. లీటర్ ఫుల్ క్రీమ్ పాల ధరను రూపాయి, టోకెన్ పాల ధరను రూ.2 చొప్పున పెంచింది. దీంతో ప్రస్తుతం ఉన్న లీటర్ టోకెన్ పాల ధర రూ.48 నుంచి రూ.50కు పెరిగింది. లీటర్ క్రీమ్ పాల ధర రూ.63 నుంచి రూ.64కు చేరింది. అర లీటర్ క్రీమ్ పాల ధరను యథాతథంగా ఉంచింది. పెరిగిన ధరలు రేపట్నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
Mother Dairy : మదర్ డెయిరీ పాల ధరలు పెంపు
By Swecha Reddy
-
Read more RELATEDRecommended to you
ఆంధ్ర ప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీనే…కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు ముగియడంతో ఏ...
Ganesh -
IPL 2024 : రాణించిన బౌలర్లు… పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు రాజస్థాన్...
Ganesh -
పుష్ప-2లో అనసూయ లుక్ రివీల్ చేసిన మేకర్స్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా...
Ganesh -