Mother Dairy : మదర్‌ డెయిరీ పాల ధరలు పెంపు

-

ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్‌ డెయిరీ పాల ధరలను పెంచింది. లీటర్‌ ఫుల్‌ క్రీమ్‌ పాల ధరను రూపాయి, టోకెన్‌ పాల ధరను రూ.2 చొప్పున పెంచింది. దీంతో ప్రస్తుతం ఉన్న లీటర్‌ టోకెన్‌ పాల ధర రూ.48 నుంచి రూ.50కు పెరిగింది. లీటర్‌ క్రీమ్‌ పాల ధర రూ.63 నుంచి రూ.64కు చేరింది. అర లీటర్‌ క్రీమ్‌ పాల ధరను యథాతథంగా ఉంచింది. పెరిగిన ధరలు రేపట్నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news