IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. జట్ల పూర్తి వివరాలు ఇవే

-

దుబాయి లో జరుగుతున్న ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ చాలా ఉత్కంట బరితంగా సాగుతోంది. ఇక ఇవాళ దుబాయి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో, ముంబై ఇండియన్స్ తలపడనుంది. అయితే కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంభందించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇక ఇందులో  టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ జట్టు మొదట బౌలింగ్  చేయడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేయనుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు  జట్టు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ (సి), క్వింటన్ డి కాక్ (wc), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (wc), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్, కైల్ జమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Latest news