చౌటుప్పల్: 12న ఆందోల్ మైసమ్మ హుండీ లెక్కింపు

-

చౌటుప్పల్ పట్టణ పరిధిలోని దండు మల్కాపురం ఆందోల్ మైసమ్మ దేవాలయం హుండీని ఈ నెల 12వ తేదీన లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి చిట్టేడు వెంకట్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అధికారులు, ఆలయ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news