వీఆర్వో మృతి

-

మనస్తాపంతో పురుగుల మందు సేవించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కోదాడలో శుక్రవారం చోటుచేసుకుంది. సిఐ నర్సింహరావు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన కలకొండ నరేష్(27) HZNRలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 2న నరేష్ విధులకు వెళ్లిన సమయంలో ఆయన భార్య ఆమె తల్లితో కలిసి పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news