ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్‌ షాక్..రూ. 164 కోట్ల రికవరీ నోటీసులు

-

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ కు రూ. 164 కోట్ల రికవరీ నోటీసులు జారీ చేసింది ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం.

10 రోజుల్లోగా ఈ మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాలని అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో పార్టీ ప్రకటనలు చేశారని గుర్తించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఆ ప్రకటనల ఖర్చులు వసూలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు. మరి దీనిపై అరవింద్ కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news