BREAKING: రేపు 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

-

BREAKING: రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఉండనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ సందర్భంగా లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్‌, ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌ కానుంది.

Press Conference by Election Commission to announce schedule for GeneralElections2024

లోక్‌ సభతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనుంది సీఈసీ. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిషా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version