BREAKING : బెంగళూరులో “వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌” ను ప్రారంభించిన ప్రధాని మోదీ

-

BREAKING : వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ.

ఇక అంతకు ముందు..బెంగుళూరు నగరంలో పలుగురి విగ్రహా విష్కరణతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హెచ్. ఎ. ఎల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌తో కలిసి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై..ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి అరుణ్ సింగ్, ఎంపీ తేజస్వి సూర్య, ఎమ్మెల్యే అరవింద్ లింబావలి తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news