బ్రేకింగ్ : పవన్ కళ్యాణ్ కు అనారోగ్యం…

-

ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్లాలని ఉద్దేశ్యంతో రాష్ట్రమంతటా పర్యటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం ఈస్ట్ గోదావరిలో పర్యటిస్తున్నాడు, వరుసగా వారాహి లో యాత్రలు చేస్తున్నందున సరిగా విశ్రాంతి లేకపోవడంతో పవన్ ఆరోగ్యం కొంచెం దెబ్బ తిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని జనసేన పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెదమీరం లోని ఒక ఫంక్షన్ హాల్ లో విశ్రాంతి తీసుకుంటున్నారట. పవన్ కు అనారోగ్యం కారణంగా ఉదయం భీమవరం నేతలతో జరగాల్సిన మీటింగ్ కాస్తా మధ్యాహ్నానికి వాయిదా పడింది. మరి పవన్ ఆరోగ్యం నిలకడగా ఉందా లేదా సుదీర్ఘ విశ్రాంతి తీసుకునే అవసరం ఉందా అన్న విషయం తెలియాలంటే డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ వరకు ఆగాల్సిందే.

పవన్ కళ్యాణ్ సైతం ఈ పర్యటనలో బాగా ఆవేశంలో ఊగిపోతూ అధికార పార్టీపై రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news