పవన్ కళ్యాణ్ ఓ మెంటల్ కేసు.. పోసాని సంచలన వ్యాఖ్యలు

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ మెంటల్ కేసు అని పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పోసాని మీడియాతో మాట్లాడారు. జగన్ వన్ మేన్ ఆర్మీ.. డెడికేషన్ అంటే జగన్ మోహన్ రెడ్డి. అతన్ని చూసి చిరంజీవి, పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి. ప్రజా రాజ్యం నీటి బుడగలా పేలిపోయింది. కాపుల్లో ఎవ్వరూ సీఎం గా పనికి రారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి గులాం కొడుతున్నారు. కాపు సోదరులను మళ్లీ మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. 

ఇప్పటికే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాపు సోదరులను చాలా మోసం చేశాడు. ప్రజా రాజ్యం పార్టీలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి అమ్ముకొని చిరంజీవి రాజ్యసభ ఎంపీతో పాటు కేంద్ర మంత్రి పదవీ దక్కించుకున్నారు. కానీ కాపు సోదరులు ఆస్తులను కోల్పోయారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news