కేటీఆర్ కు నాతి పోయి మాట్లాడుతున్నాడు: రేవంత్ రెడ్డి

-

తెలంగాణాలో BRS మరియు కాంగ్రెస్ పార్టీ ల మధ్యన మాటల యుద్ధం నడుస్తోంది. రెండు మూడు రోజులుగా అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి BRS గురించి కామెంట్ లు చూస్తుంటే, దానికి తగిన కౌంటర్ లు కేటీఆర్ మరియు కేసీఆర్ లు ఇస్తున్నారు. ఈ మధ్యనే సోనియా గాంధీ తెలంగాణ వేదికగా ఎన్నికలకోసం ఆరు హామీలను ప్రజలకు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై BRS మాట్లాడుతూ కాంగ్రెస్ కు అధికారణి కట్టబెడితే కుంభకోణాలు గ్యారంటీ అంటూ సెటైర్లు వేయడంతో, చిర్రెత్తిపోయిన రేవంత్ రెడ్డి ఏమి మజాకా చేస్తున్నారా కేటీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను చూసి కేసీఆర్ కు చలి జ్వరం వస్తే… కేటీఆర్ మాత్రం మతిపోయినట్లుంది అంటూ విమర్శించారు రేవంత్ రెడ్డి. నిద్రలో కూడా తమకు రావలసిన కమిషన్ ల గురించి కలలు కంటూ ఉంటారని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.

ఇక పక్క రాష్ట్రాలలో జరిగే అవినీతి గురించి పక్కన పెట్టి ఇక్కడ జరిగే వాటికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశాడు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news