143 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం

-

ఇప్పటి వరకు జరిగిన లెక్కింపులో ఏపీలో వైఎస్సార్సీపీ 143 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. జనసేన ఒక్క స్థానంలో లీడ్‌లో ఉంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకలో వెనుకంజలో ఉన్నారు. అమలాపురం, నర్సన్నపేట, నర్సీపట్నం, పెందుర్తి, దర్శి, తణుకులో వైసీపీ లీడ్‌లో ఉంది. కుప్పంలో రెండో రౌండ్‌లో చంద్రబాబు ముందంజలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news