అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీపై కిషన్ రెడ్డి క్లారిటీ

-

కేంద్ర మంత్రి అమిత్ షాతో సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ సమావేశమవ్వడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాకరేపుతోంది. షా ఎన్టీఆర్ ని ఎందుకు కలవాలనుకున్నాడనే దానిపై క్లారిటీ లేక చాలా మంది రాజకీయ నాయకులు జుట్టు పీక్కుంటున్నారు. అయితే షా-ఎన్టీఆర్ భేటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. అయితే వాళ్లు దేని గురించి మాట్లాడుకున్నారో తెలుసుకోండి మరి.

‘దాదాపు 45 నిమిషాల సేపు సాగిన సమావేశంలో ఇద్దరి మధ్య సినిమాల గురించి మాత్రమే చర్చ జరిగిందని స్పష్టం చేశారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. తెదేపాను ప్రజల్లోకి తీసుకెళ్లిన వైనంపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చిందని’ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news