మల్కాజ్‌గిరిలో రేవంత్‌రెడ్డి ముందంజ‌.. సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి లీడ్

-

హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ 9 స్థానాల్లో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ 3 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో లీడ్‌లో ఉండగా… ఎంఐఎం ఒక స్థానంలో లీడ్‌లో ఉంది. ఇక.. మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్తి రేవంత్‌రెడ్డి ముందంజ‌లో ఉన్నారు. ఆయ‌న 1,50,160 ఓట్లతో ముందంజ‌లో ఉన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మరోవైపు సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news