అమరావతి: ఏపీలో వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు టీడీపీ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేశ్ బాబు కూడా వెనుకంజలో ఉన్నారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీలో వైఎస్సార్సీపీ 150 సీట్లలో లీడ్లో ఉండగా… టీడీపీ 24 సీట్లలో లీడ్లో ఉంది. ఎంపీ ఫలితాల్లో వైఎస్సార్సీపీ 19 సీట్లలో ముందంజలో ఉండగా.. టీడీపీ 6 సీట్లలో ముందంజలో ఉంది.
లోకేశ్ బాబు వెనుకంజ
By Anil Kumar
-
Read more RELATEDRecommended to you
ప్రజలకి దూరం కావడం నా దురదృష్టం: ముద్రగడ
ప్రజలకు దూరం అవడం నా అదృష్టమని మాజీ మంత్రి వైసీపీ నాయకులు...
ప్రియాంక గాంధీ: మోడీ ఇంకా మౌనంగానే వుంటారా..?
జనతాదళ్ సెక్యులర్ అధినేత దేవ్ గౌడ్ మనవడు ప్రజ్వల్ రేవన్న మీద...
ఓయూ నీటి కొరతను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..!
నీటి సమస్యల కారణంగా చాలా చోట్ల అనేకమంది ప్రజలు ఇబ్బంది పడుతున్న...