పార్లమెంట్ సమావేశాలు రద్దు అయితే అరుదైన ఏడాదిగా 2020…!

-

కరోనా రెండో వేవ్ కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అని మీడియా వర్గాలు ప్రకటించాయి. సాధారణంగా నవంబర్ మూడవ వారం చివరిలో ప్రారంభమయ్యే… సంవత్సరపు చివరి పార్లమెంట్ సమావేశాల విషయంలో ఇంకా కేంద్రం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడు సమావేశాలు వద్దు అని జనవరి చివరిలో బడ్జెట్ సెషన్‌ కు నేరుగా వెళ్లాలని కేంద్రం భావిస్తుంది. పార్లమెంట్ సమావేశాలు రద్దు చేస్తే ఈ ఏడాది అరుదైన ఏడాదిగా నిలుస్తుంది. 1975, 1979 మరియు 1984 లలో శీతాకాల సమావేశాలను నిర్వహించలేదు. 2020 సంవత్సరంలో అత్యల్పంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించారు. 1991 లో, 6 పార్లమెంటు సమావేశాలు జరిగాయి. సంవత్సరంలో 5 సెషన్లు, 31 సంవత్సరాలకు 4, మరియు 27 సంవత్సరాలకు 3 సెషన్లు నమోదు చేసినవి 7 సంవత్సరాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news