ఏపీ మంత్రులకు వాహనాలు కేటాయింపు

-

ఏపీ ప్రభుత్వం మెల్లమెల్లగా పాలన సాగిస్తోంది. 25 మంత్రులు కూడా తమ బాధ్యతలను తీసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే 25 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వెంటనే వాళ్లకు వాహనాలను కూడా కేటాయించారు. 25 మంది మంత్రులకు 25 వాహనాలను కేటాయించడంతో పాటు స్పీకర్‌కు కూడా ప్రత్యేకంగా వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. మంత్రులందరికీ ఇన్నోవా కార్లను కేటాయించారు.

మరోవైపు ఇవాళ ఏపీ తొలి కేబినేట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఇవాళ కేబినేట్ బేటీ కానుంది. ఈ భేటీలో మొన్న ప్రమాణం స్వీకారం చేసిన 25 మంది మంత్రులు పాల్గొననున్నారు.

(video credit: AP24X7)

Read more RELATED
Recommended to you

Exit mobile version