కేంద్రానికి అందుకే మద్దతు ఇచ్చాం: వైసీపీ

-

వైసిపి ప్రభుత్వం రైతు పక్షపాత పార్టీ అని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. కాబట్టే కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు మా పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని ఆయన అన్నారు. రైతుల పై కేసులు పెట్టిన ఘటన తెలుసుకున్న సీఎం వెంటనే స్పందించారు. కేసులు ఎత్తి వెయ్యాలని అధికారులని ఆదేశించారని పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి కారు కంటే రెండో కారు పంట సంవృద్దిగా పండిందని ఆయన అన్నారు.

రైతులందరూ ధైర్యంగా ఉండండని ఆయన సూచించారు. రైతులందరికీ మా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేసారు. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి రైతు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే లందరూ ప్రజల సమస్యలని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన సూచిం

Read more RELATED
Recommended to you

Latest news