పోస్టల్ బ్యాలెట్లలో వైఎ​స్సార్‌సీపీ హవా.. ఆధిక్యంలో వైఎస్‌ జగన్‌

-

ఉదయమే ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఏపీలో వైఎసార్సీపీ హవా నడిచింది. వైఎస్సార్సీపీ లీడ్‌లో ఉంది. నార్త్‌లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీజేపీ లీడ్‌లో ఉంది. తూర్పుగోదావరి జిల్లా పీగన్నవరం, శ్రీకాకుళం జిల్లా రాజాం, కడప, కమలాపురం, అరకు, పాలకొండ, అమలాపురం, పలాస, టెక్కలి, చీపురుపల్లి, సత్తెనపల్లి స్థానాల్లో బ్యాలెట్ కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది.

పులివెందులలో వైఎస్ జగన్ ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచి ఫస్ట్ రౌండ్ ముగిసే వరకు జగన్ లీడ్‌లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version