BREAKING : కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్

-

ఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిన్న సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ కాగా..ఇవాళ ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతే కాదు… సోనియాను కలిసిన పలువురు కాంగ్రెస్ నేతలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. ఇది ఇలా ఉండగా…తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీకి కొవిడ్ వచ్చిందనీ…సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని పూజ చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు. సోనియా గాంధీ నిండు నూరేళ్ళు బతకాలని అమ్మవారి కి పూజలు చేశాం…తెలంగాణ వ్యాప్తంగా సోనియా గాంధీ కోలుకోవాలని అన్ని మతాలు వారు పూజలు ప్రార్ధన చేయాలనీ పిలుపు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news