ఐపిఎల్: పంజాబ్ ముందు స్వల్ప లక్ష్యం… చేదిస్తుంధా … చతికిలబడుతుందా !

-

పంజాబ్ మరియు బెంగళూర్ జట్ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ లో మొదట ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడిన బెంగళూర్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూర్ ఇన్నింగ్స్ ను 10 ఓవర్ ల వరకు చూసిన ఎవరైనా 200 ఖచ్చితంగా సాధిస్తుంది అని అనుకుని ఉంటారు. కానీ చివరికి చేసింది కేవలం 174 పరుగులు మాత్రమే.. దాదాపుగా 16 ఓవర్ ల పాటుగా ఓపెనర్లు ఇద్దరూ క్రీజులో ఉన్నా టోటల్ స్కోర్ అంతే అంటే చాలా దారుణంగా వీరి ఇన్నింగ్స్ ముగిసింది అని చెప్పాలి.

బెంగళూర్ జట్టు నిండా స్టార్ ఆటగాళ్ళు ఉన్నా ఆఖరి ఓవర్లలో పరుగులు చేయకపోవడం చాలా షాకింగ్ అని చెప్పాలి. మరి ఈ స్కోర్ ను పంజాబ్ జట్టు చేధిస్తుందా లేదా చతికిలబడుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news