రామోజీరావు మరణానికి క్షుద్రపూజలే కారణం : శ్రీరెడ్డి

-

రామోజీరావు ఇవాళ తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు నివాళులర్పించారు.  అయితే ఆయన  మరణానికి క్షుద్రపూజలే కారణమని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరెడ్డి మరణించిన వ్యక్తి పై సెటైర్లు వేశారు.

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు పాపం తారకరత్న మరణించాడు. టీడీపీ గెలిచిన తరువాత రామోజీరావు చనిపోయాడని అమర్యాదగా మాట్లాడారు. క్షుద్ర పూజలు చేయించే పనిలో జగన్ పేరుకి బదులు ఈనాడు అధినేత రాజామోరావు  చెప్పాడట అంటూ ఎద్దేవా చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news