రెండు కోట్లకుపైగా రేషన్ కార్డులు రద్దు.. ఎందుకంటే..?

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో రేషన్ కార్డు కూడా ఒకటి. దీని వలన ఎన్ని లాభాలు వున్నాయి. అయితే లక్షలకుపైగా నకిలీ, ఫేక్ అనర్హులకు చెందిన రేషన్ కార్డులను ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం జరిగింది.

ration-cards
ration-cards

పూర్తి వివరాలను చూస్తే.. 2017 నుంచి 2021 వరకు దేశంలో చలామణీలో ఉన్న 2 కోట్ల 41 లక్షలకుపైగా ఫేక్ అనర్హుల రేషన్ కార్డ్స్ ని తొలగించారు. దీని మూలంగానే రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు ధ్రువీకరణ ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది.

ఎవరు అనర్హులు:

వంద చదరపు మీటర్ల మేర ఇల్లు, లేదా ప్లాట్ ఉంటే వాళ్ళు రేషన్ కార్డుకి అనర్హులు.
ఫోర్ వీలర్ వెహికిల్/ట్రాక్టర్, ఆయుధ లైసెన్స్ వున్నా అర్హులు కారు.
గ్రామాల్లో ఆదాయం రూ.2 లక్షల కంటే ఎక్కువ వున్నా అర్హులు కారు.
అదే విధంగా పట్టణాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వుండకూడదు.
అయితే అర్హులు కానీ వాళ్లకు కనుక ఈ కార్డు ఉంటే డీఎస్‍‌ఓ ఆఫీసులో సరెండర్ చెయ్యాలి.

ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ పథకంలో భాగముగా ఒక అతను బెంజ్ కారులో వచ్చి రేషన్ ని పంజాబ్ హోషియార్‌పుర్ లో తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన వైరల్ అయ్యింది. అందుకే నకిలీ రేషన్ కార్డుకి సంబంధించి ప్రభుత్వం వర్క్ చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news