గోదావరి జిల్లాలో ఆంబోతుల బీభత్సం..పలు వాహనాలు ధ్వంసం…!

-

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం సెంటర్‌లో ఎద్దులు బీభత్సం సృష్టించాయ్‌. గన్నవరం నుండి అమలాపురం వెళ్లే ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటల పాటు ఆంబోతుల వీరంగం సృష్టించడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు.

ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించడంతో పాటు రోడ్డు పక్కన నిలిపిన వాహనాలపై దూసుకుపోవంతో పలు బైక్‌లు ధ్వంసమయ్యాయ్‌. ఆబోతుల కొట్లాటను విడగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తి పై తిరగబడటంతో పక్కనే ఉన్న డ్రైన్ లో పడి గాయాలపాలయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news