వామ్మో:15 నిముషాల్లో రూ. 400 కోట్ల సంపాదన… !

-

స్టాక్ మార్కెట్ లు ఎప్పుడు ఏ విధంగా మారుతాయి అన్నది ఎవ్వరూ ఊహించలేము. క్షణాలలో కోట్లు రావొచ్చు, అదే విధంగా క్షణాలలో కోట్లు పోగొట్టుకోవచ్చు. రాత్రికి రాత్రే కోట్లు పోగొట్టుకుని దివాళా తీసిన వారున్నారు , అలాగే రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వాళ్ళూ ఉన్నారు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రముఖ మహిళా వ్యాపారవేత్త రేఖా ఝున్ ఝున్ వాలా కేవలం నిముషాల్లో రూ. 400 కోట్లు సంపాదించింది. ఈ విషయం ప్రస్తుతం బిజినెస్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. ఈరోజు ఎమీకి ఉన్న మార్కెట్ పోర్ట్ ఫోలియో లో టైటాన్ మరియు టాటా మోటార్స్ షేర్లు విలువ పెరగడం వలన ఈ ఆదాయం వచ్చింది.

టైటాన్ షర్ ధర రూ. 2548 .5 నుండి రూ. 2598 .70 కు చేరుకుంది, అదే విధంగా టాటా మోటార్స్ షేర్ ధర రూ. 452 నుండి రూ. 470 .40 కు పెరిగింది. దీనితో కేవలం నిముషాల్లోనే రూ. 400 కోట్ల ఆదాయం వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news