కొడంగల్‌ లో BRSకు షాక్.. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డితో రేవంత్‌రెడ్డి భేటీ

-

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డితో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.

గత కొంతకాలంగా బీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న గుర్నాథ్‌రెడ్డి.. ఇవాళ రేవంత్‌ రెడ్డి తో సమావేశం అయ్యారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రకు ఈ సందర్భంగా గుర్నాథ్‌రెడ్డి మద్దతు కోరారు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ లో పేర్కొన్నారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news