చంద్రబాబుపై RGV సంచలన వ్యాఖ్యలు..ఆయన ఓ హిట్లర్ అంటూ !

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. అయితే, తాజాగా కందుకూరు ఘటనకు సంబంధించి చంద్రబాబుపై డైరెక్టర్ ఆర్జీవి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

హిట్లరంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఆర్జీవీ. ‘ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళను చంపి వాళ్ల మీద నుంచోని చంద్రబాబు పాపులారిటీ పెంచుకోవడం హరిబూల్ థింగ్. హిట్లర్, ముస్సోలిని తర్వాత నిన్నే చూస్తున్నా. సిబిఎన్ కు ప్రజలు గడ్డితో సమానం. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లు భావించి ప్రజలకు కానుకలు ఇచ్చాడు. ఎలాంటి చోట మీటింగ్ పెట్టాలో మీకు తెలీదా?’ అంటూ RGV ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news