BREAKING : సీఎం జగన్‌ కు ముద్దుపెట్టిన రోజా

-

ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభం కాసేపటి క్రితమే ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ విశ్వ భూషణ్‌ తో పాటు.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి… ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిద్దరూ వచ్చిన అనంతరం.. జాతీయ గీతం ఆలపించారు. ఆ తర్వాత వరుసగా కొత్త మంత్రులంతా.. ప్రమాణ స్వీకారం చేశారు.

ఇందులో భాగంగానే.. నగరి ఎమ్మెల్యే.. రోజా కూడా మంత్రి గా ప్రమాణం స్వీకారం చేశారు. అనంతరం.. స్టేజీపైన ఉన్న సీఎం జగన్‌ మోహన్‌ దగ్గరకు వెళ్లి… ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు మంత్రి రోజా. అయితే.. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చెయికి రోజా ముద్దు ఇవ్వడం ఇక్కడ హాట్‌ టాపిక్‌ గా మారింది.

ఇక అటు సీఎం జగన్‌ తన చేతులను.. రోజా తలపై పెట్టి.. ఆశీర్వదించారు. కాగా… నగరి ఎమ్మెల్యే గా 2014 , 2019 ఎన్నికల్లో రోజా అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఇక అంతకు ముందు టీడీపీ పార్టీలో ఉన్న రోజా… 2014 లో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news