పులివెందల చెక్ పోస్టు కూడా తాకలేరు – మంత్రి రోజా సంచలనం

-

వచ్చే ఎన్నికలలో 175-175గెలుస్తామని..ఎవరూ కూడా పులివెందల చెక్ పోస్టు కూడా తాకలేరని మంత్రి రోజా అన్నారు. సస్పెండు అయినా తరువాత అ నలుగురు ఎమ్మెల్యేలు వైసిపికే ఓటు వేశారంటూ డ్రామాలు ఆడుగుతున్నారు..తల్లిపాలు తాగి రొమ్ము గుద్దారని ఆగ్రహించారు. డ్రామాలు ఆడి ఎవరని మభ్యపెట్టాలని చూస్తున్నారు..అ నలుగురిలో సీట్లులో కొత్తవారిని నిలపెట్టి జగన్ గెలిపించుకుంటారన్నారు రోజా.

చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నే ఉన్నాడు..కోట్ల రూపాయలు డబ్బులో నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నాడని తెలిపారు. చంద్రబాబు డబ్బులకు అ నలుగురు అమ్ముడు పోయారు..ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలిచి నానా హంగామా చేస్తూ చంద్రబాబు రెచ్చగొడుతూన్నాడని ఫైర్‌ అయ్యారు. ఎమ్మెల్యే, ఎంపిలను జగన్ తయారు చేసుకున్నారు…గతంలో అమ్ముడుపోయిన 23 మంది పట్టిక గతే అ నలుగురికి పడుతుందని వివరించారు. సింహ ఒక అడుగు వెనక్కి అడుగు వేస్తే ఓడిపోయినట్లు కాదని.. వచ్చే ఎన్నికలలో 175-175గెలుస్తామని ప్రకటన చేశారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news