కాంగ్రెస్ ఎంపీలమంతా పదవిని వదులుకుంటాం – కోమటిరెడ్డి ప్రకటన

-

కాంగ్రెస్ ఎంపీలమంతా పదవిని వదులుకుంటామని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ని నరేంద్ర మోదీ వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాహుల్ కు మేమంతా అండగా ఉంటాం..రాహుల్ కు మద్దతుగా ఎంపీ లము అందరం రాజీనామా చేయాలనీ చూస్తున్నామన్నారు.


ఏఐసీసీ నిర్ణయం మేరకు రాజీనామా లు ఉంటాయని.. ఆదాని అంశం చర్చ కు రాకుండా ఉండేందుకు రాహుల్ ను అనర్హత వేటు వేశారని ఆగ్రహించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ ఎంపీలమంతా పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.. సోనియా గాంధీ, ఖర్గే ఆదేశిస్తే రాజీనామాలకు సిద్ధమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news