సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రారంరభం

-

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం శనివారం ప్రారంభమైంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బుధ, శనివారం ఈ లాంచీ నడపనున్నట్లు అధికారులు తెలిపారు. లాంచీ ప్రయాణంలో భోజన వసతిని కల్పిస్తున్నట్లు తెలిపారు. పెద్దలకు రూ. 2200 , పిల్లలకు రూ. 1800 వసూలు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. హైదరాబాద్ నుంచి పర్యాటక శాఖ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ ప్రయాణానికి సంబంధించి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news