ఏపీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి – వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

-

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపులో గోల్ మాల్ జరిగిందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాల వేళ ఉదయం 9:30 గంటలకే టీవీల్లో టీడీపీకి 120- 150 సీట్లు అని చూపించేశారని అన్నారు.

Sensational comments of former MLA Kethireddy Venkataramireddy

ఈసీ వెబ్ సైట్ లో పెట్టకముందే వీళ్లే ఎలివేషన్ ఇచ్చేశారని, ఏజెంట్లు వెళ్లిపోవాలని అలా చేశారన్నారు. ఆపై ఉద్యోగులు ఇష్టమొచ్చినట్లు మెజార్టీలు రాసుకున్నారని కేతిరెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news