తెలంగాణలో సెప్టెంబర్ 2న టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరగాల్సిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. అదే రోజున భారీగా నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ ఉండటం వల్ల పరీక్షకు హాజరయ్యేవారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటం వల్ల పరీక్షను వాయిదా వేశారు. 474 మండల ప్లానింగ్ అండ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ గత జూన్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. పరీక్షను సెప్టెంబర్ 3 న నిర్వహించనున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 2న జరగాల్సిన పరీక్ష వాయిదా!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
పథకాల్లేవ్…ఏమీ లేవు-సంచలనంగా మారిన చంద్రబాబు ఆడియో
ఇప్పుడు జరిగే ఎన్నికల్లో తనను గెలిపిస్తే జగన్ కంటే ఎక్కువ సంఖ్యలో...
ఒంగోలులో ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్న 5 లారీల బియ్యం సీజ్
దేశవ్యాప్తంగా రేపు (మే 13వ తేదీ 2024) లోక్సభ నాలుగో విడత...
నాగబాబుపై ఎన్నికల సంఘం సీరియస్…
జనసేన నేత నాగబాబు చెంప చెళ్లుమనిపించిoది ఎన్నికల సంఘం.సోషల్ మీడియా వేదికగా...