కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 50 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన టాటా ఏస్

-

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న యువకుడిని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది.

ఈ నేపథ్యంలోనే, యువకుడ్ని 50 మీటర్లు ఈడ్చుకెళ్లింది టాటా ఏస్. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. మృతుడు శ్రీకాంత్..మిషన్ భగీరథలో పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news