తెలంగాణకు సుప్రీం కోర్టు గుడ్‌ న్యూస్‌.. హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు లాయర్లు !

-

తెలంగాణ రాష్ట్రానికి సుప్రీం కోర్టు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర హై కోర్టు కు జడ్జిలుగా ఏడుగురు న్యాయ వాదుల పేర్లు సిఫారసు చేసింది సుప్రీం కోర్టు కొలీజియం. తెలంగాణ హైకోర్టుకు మొత్తం.. 12 మంది న్యాయమూర్తులుగా నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సులు చేసింది. రెండు రోజుల కిందటే ఏపీకి న్యాయమూర్తులను సిఫారసు చేసిన కొలీజియం.. తాజాగా తెలంగాణకు చేసింది.

న్యాయవాదులు:
1. శ్రీ కాసోజు సురేందర్ కె. సురేందర్
2. శ్రీ చాడ విజయ భాస్కర్ రెడ్డి
3. శ్రీమతి సూరేపల్లి నంద
4. శ్రీ ముమ్మినేని సుధీర్ కుమార్
5. శ్రీమతి జువ్వాడి శ్రీదేవి కూచాడి శ్రీదేవి
6. శ్రీ మీర్జా సైఫుల్లా బేగ్
7. శ్రీ నాచ్చరాజు శ్రవణ్ కుమార్ వెంకట్

న్యాయ అధికారులు:
1. శ్రీమతి జి. అనుపమ చక్రవర్తి
2. శ్రీమతి ఎం జి ప్రియదర్శిని
3. శ్రీ సాంబశివరావు నాయుడు
4. శ్రీ ఎ సంతోష్ రెడ్డి
5. డాక్టర్ డి నాగార్జున

Read more RELATED
Recommended to you

Latest news