సంస‌ద్ టీవీ కి మ‌రో రాజీనామా.. హోస్ట్ బాధ్య‌తల నుంచి త‌ప్పుకున్న శ‌శిథ‌రూర్

-

భార‌త రాజ్య స‌భ టీవీ కి మ‌రో రాజీనామా వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు సంస‌ద్ టీవీ లో టు ది పాయింట్ అనే ప్రోగ్రామ్ కు యాంక‌ర్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన కాంగ్రెస్ ఎంపీ శశి థ‌రూర్ రాజీనామా చేశారు. యాంక‌ర్ బాధ్య‌తల నుంచి పూర్తి గా త‌ప్పుకుంటున్న‌ట్టు ఎంపీ శ‌శి థ‌రూర్ ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌టి కే సంస‌ద్ టీవీ యాంక‌ర్ బాధ్య‌త ల నుంచి శివ సేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది త‌ప్పుకుంది.

అయితే ఇటీవ‌ల రాజ్య స‌భ లో ఎంపీ అనుచితం గా ప్ర‌వ‌ర్తించార‌ని చెబుతూ రాజ్య స‌భ చైర్మెన్ 12 మంది ఎంపీ ల ను సస్పెన్ష్ చేశాడు. దీనిని నిర‌సిస్తూ ఈ ఇద్ద‌రు ఎంపీలు సంస‌ద్ టీవీ యాంక‌ర్ పదవుల నుంచి త‌ప్పుకున్నారు. కాగ సస్పె న్ష్ కు గురి అయిన 12 మంద ఎంపీ ల‌లో కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఉన్నారు. అలాగే శివ‌సేన, తృణ‌ముల్ కాంగ్రెస్ పార్టీల నుంచి ఇద్ద‌రి చొప్పున ఉన్నారు. అలాగే సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి ఒక్కొక్క‌రు ఉన్నారు. ఎంపీ ల ను సస్పెన్ష్ చేసిన నాటి నుంచి ప్ర‌తి ప‌క్ష‌లు ఆందోళ‌న చేస్తూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news