అవకాశాల కోసం టెర్రరిస్ట్ గా మారిన టాలీవుడ్ హీరోయిన్

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొత్త బంగారులోకం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసింది. కానీ అంత సక్సెస్ పొందలేక పోయింది.

ఆ తర్వాత అనుకోకుండా సె** రాకెట్ నడుపుతూ పట్టుబడడం సంచలనంగా మారింది. ఇక ఇటీవల వచ్చిన ‘ఇండియన్ లాక్ డౌన్’ సినిమాలో సెక్స్ వర్కర్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది నటి శ్వేతా బసు ప్రసాద్. ఒకవేళ టెర్రరిస్ట్ పాత చేయాల్సి వచ్చినా చేసేందుకు తాను సిగ్గుపడని చెప్పింది. కరోనా సమయంలో తన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ, ప్రొఫెషనల్ లైఫ్ ను, పర్సనల్ ప్రాబ్లమ్స్ ప్రభావితం చేయకుండా చూసుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version