తండ్రికి కరోనా: ఇండియా వచ్చేసిన రోహిత్ శర్మ

-

టీం ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంటాడా లేదా అనే దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ తరుణంలో అతని ఫిట్నెస్ గురించి కూడా అనేక చర్చలు జరుగుతున్నాయి. ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ తర్వాత అతని ఆట తీరుపై అనుమానం లేకపోయినా మీడియా కథనాలు మాత్రం సంచలనం అయ్యాయి. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిన అతను మళ్ళీ తిరిగి వచ్చేసాడు అని కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి.

అతని తండ్రికి కరోనా సోకింది అని కూడా మీడియా వర్గాలు అంటున్నాయి. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ లో పాల్గొనడానికి రోహిత్ మిగతా జట్టుతో నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్ళలేదు అని మరికొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. రోహిత్ ముంబై ఇండియన్స్‌తో ముంబైకి వచ్చాడని, ఆస్ట్రేలియా వెళ్ళలేదు అని మీడియా ప్రతినిధి ఒకరు చెప్పారు. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news