India vs Australia : టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్

-

విశాఖ లో నేడు భారత్, ఆసీస్ మధ్య కీలకమైన రెండో వన్డే జరగనుంది. ఇందులోను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్, సిరీస్ సమం చేయాలని ఆసిస్ ఆరాటపడుతున్నాయి. ఇషాన్ కిషన్ స్థానంలో రోహిత్ జట్టులోకి రానున్నాడు.

అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్‌ నెగ్గిన ఆసీస్‌.. మొదట ఫీల్డింగ్‌ చేయాలని నిర్నయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేయ నుంది.

జట్ల వివరాలు ఇవే

భారత్ ( ప్లేయింగ్ XI) : రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ

ఆస్ట్రేలియా ( ప్లేయింగ్ XI ): ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(సి), మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(w), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

Read more RELATED
Recommended to you

Latest news