IND vs Aus : 5వ టి20 మ్యాచ్ లోను టీమిండియా గ్రాండ్ విక్టరీ..

-

టీమ్ ఇండియా జట్టు మరో విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ టి20 మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా… ఆస్ట్రేలియాను చివరి దెబ్బకు కూడా కొట్టేసింది. నిన్న జరిగిన టి20 మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది టీమిండియా జట్టు.

India won by 6 runs

అయితే ఈ లక్ష్యాన్ని చేదించడంలో ఆస్ట్రేలియా జట్టు తడబడింది. ఆది నుంచి పరుగులు చేయడానికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేసింది ఆస్ట్రేలియా జట్టు. దీంతో ఆస్ట్రేలియా పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఇండియా. ఓవరాల్ గా 4-1 తేడాతో ఆస్ట్రేలియా పై టీమిండియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో మేనత్త మ్యాచ్ అక్షర పటేల్ కు వచ్చింది. అటు క్లియర్ ఆఫ్ ద సిరీస్ రవిబిష్నోయికి దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news