ఐపీఎల్ 2023: వర్షంతో నిలిచిన మ్యాచ్ 19.2 ఓవర్లకు లక్నో స్కోర్ 125 !

-

ఈ రోజు చెన్నై కు మరియు లక్నో జట్లకు మద్యన జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో లక్నో నిర్ణీత ఓవర్ లలో కేవలం పరుగులకు పరిమితం అయింది. మొదటి ఓవర్ నుండి ఓపెనర్లు నుండి అందరు బ్యాట్స్మన్ లు పరుగులు చేయడానికి చాలా కష్టపడ్డారు. వర్షం రావడంతో పిచ్ చాలా స్లగ్గీష్ గా తయారయింది, దానితో స్పిన్నర్లకు బాగా సహకరించడంతో మొయిన్ అలీ, తీక్షణ మరియు జడేజా లు చెలరేగిపోయారు. బ్యాట్స్మన్ అందరూ విఫలమైన వేళ పూరన్ మరియు ఆయుష్ బధోని లు ఓపికగా ఆడడంతో జట్టు స్కోర్ 19 .2 ఓవర్ లకు 125 పరుగులు చేసింది. అంతలోనే మళ్ళీ వర్షం రావడంతో యంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు.

ప్రస్తుతం స్టడీ గా వర్షం పడుతోంది, కవర్స్ ఇంకా పిచ్ మీదనే ఉన్నాయి. ఇక ఆ నాలుగు బంతులు లక్నో ఆడడం జరిగియే పనికాదు. కొంచెం స్కోర్ ను పెంచి చెన్నైకు లక్ష్యంగా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

.

Read more RELATED
Recommended to you

Latest news