WPL Auction : నేటి నుంచే మహిళల ఐపీఎల్‌ వేలం

-

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కోసం ఇవాళ ముంబైలో వేలం జరగనుంది. మొత్తం 165 మంది వేలం బరిలో నిలిచారు. భారత్ నుంచి 104 మంది, విదేశాల నుంచి 61 మంది వేలంలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. కాగా, మన్నత్ కశ్యప్, దేవికా వైద్య, వ్రిద్ధా… దినేష్ వేలంలో కోట్లు పలకనున్నట్లు తెలుస్తోంది.

Players auction for women’s IPL cricket match today

అలాగే టీం ఇండియా క్రికెటర్లు వేదా కృష్ణమూర్తి, పూనమ్ రౌత్, సుష్మ వర్మ, ఏక్తాభిస్త్ లు కూడా మంచి ధర పలికే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా.. పురుషుల ఐపీఎల్ 2024 టోర్నమెంట్ కూడా మరో మూడు నెలల్లోనే ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే… పురుషుల ఐపీఎల్ 2024 టోర్నమెంట్ కు సంబంధించిన వేలం ఈ నెల 19వ తేదీన జరుగనుంది. ఈ వేలం కార్యక్రమం దుబాయ్ వేదికగా జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news