IPL 2024: ఉత్కంఠ మ్యాచ్ లో పంజాబ్ పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ

-

Rajasthan Royals won by 3 wkts: ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య 27వ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. చివరి వరకు కొనసాగిన ఈ మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.

Rajasthan Royals won by 3 wkts

మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 147 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.5 బందుల్లో లక్ష్యాన్ని చేదించింది. అయితే హీట్మైర్ అద్భుతంగా చివర్లో బ్యాటింగ్ చేయడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించగలిగింది. దీంతో హీట్మైర్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news