ధోనీ కూతురుకి రేప్ బెదిరింపులు…!

-

సోషల్ మీడియాలో అసహ్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజంగా దేశం సిగ్గు పడే ఘటన ఇది. ఐపిఎల్ 2020 లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పరుగుల తేడాతో ఓడిపోయిన తరువాత కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని ఆరేళ్ల కుమార్తె జివాకు అత్యాచారం బెదిరింపులు పంపడం ఆధానకు గురి చేస్తుంది. ఎంఎస్ ధోని మరియు సాక్షి ధోని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ కామెంట్స్ చేసారు.

ఈ అసహ్యకరమైన ప్రవర్తన వెనుక ఉన్న నేరస్తులపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఫేక్ ఐడిల ద్వారా ఈ కామెంట్స్ చేస్తున్నారు. ఎంఎస్ ధోని కుమార్తెను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటు మరియు నీచమైన చర్య అని పోలీసులు కూడా అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news