Rishabh Pant: ఐపీఎల్ 2024 ఆడనున్న పంత్.. అధికారికంగా బీసీసీఐ ప్రకటన

-

ఐపీఎల్ 2024 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో రిషబ్ పంత్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పింది బీసీసీఐ పాలకమండలి. ఐపీఎల్ 2024 టోర్నమెంటు కు రిషబ్ పంత్ సిద్ధంగా ఉన్నాడని వెల్లడించింది. 2022 డిసెంబర్ 30వ తేదీన యాక్సిడెంట్ కు గురైన రిషబ్ పంతు… ఈ సీజన్ ఆడతాడని వెల్లడించింది. అలాగే మహమ్మద్ షమీ మరియు ప్రసిద్ధ కృష్ణ ఈసారి ఐపీఎల్ ఆడబోరని వెల్లడించింది.

Rishabh Pant Declared Fit As Wicketkeeper-Batter For IPL 2024

కాగా, ఐపీఎల్ 2024 టోర్నమెంటు త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 ఫస్ట్ ఎడిషన్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే మొదటి విడత షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… విడతల వారీగా ఐపీఎల్ నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news