IPL 2024: ఢిల్లీని చిత్తు చేసిన RCB.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం

-

Royal Challengers Bengaluru won by 47 runs: ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా నిన్న కీలక మ్యాచ్ జరిగింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 62వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది బెంగళూరు.

Royal Challengers Bengaluru won by 47 runs

మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.1 ఓవర్లలో 140 పరుగులు మాత్రమే చేసి 47 పరుగులు తేడాతో ఓడిపోయింది. దీంతో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు మరింత మెరుగయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news