అమ్మ చూస్తుండగా..చుక్కలు చూపిన సిరాజ్.. మ్యాచ్‌ను మలుపు తిప్పిన స్పీడ్ స్టార్..!

-

ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ విజయం సాధించింది. 350 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ జట్టు సగం వికెట్లను కోల్పోయింది. 25 ఓవర్లకు కివీస్ 5 వికెట్లను కోల్పోయి 130 పరుగులు చేసింది.

ఇక చివరి ఓవరలో సెంచరీ వీరుడు మైఖేల్ బ్రేస్‌వెల్ ఔట్ కావడంతో.. 337 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 12 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌ హైదరాబాద్‌ స్పీడ్‌ స్టార్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

46 పరుగులకు 4 వికెట్లు తీశాడు సిరాజ్. దీంతో టీమిండియా విజయం కాస్త సులభంగా మారింది. అయితే, ఈ మ్యాచ్‌ లో సిరాజ్‌ కుటుంబం ఫోటోలు వైరల్‌ గా మారాయి. సిరాజ్‌ తల్లి.. స్టేడియం స్క్రీన్‌ పై కనిపించడం ఇంకా హైలేట్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news