జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత..తొక్కిసలాటలో ఒక మహిళ మృతి

-

భారత్-ఆస్ట్రేలియా టి20 టికెట్ల కోసం క్యూలో నిలబడి తొక్కిసలాఆటలో గాయపడ్డ ఓ మహిళ చనిపోయింది. గేటు దగ్గర జరిగిన తొక్కేసినట్లు స్పృహ కోల్పోయిన మహిళను… ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు వదిలింది. మహిళను బ్రతికించేందుకు పోలీసులు సిపిఆర్ చేసిన ప్రయోజనం దక్కలేదు. మరో 20 మందికి గాయాలయ్యాయి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఈ నెల 25న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్‌ స్టేడియంలో మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో మ్యాచ్‌ టికెట్ల జారీలో జాప్యంపై క్రికెట్‌ అభిమానులు ఇవాళ ఉదయం క్యూ కట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news