అక్కడ మద్యం తాగితే అంతే..

-

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని బస్ డిపో సమీపంలో ఉన్న దాబాల్లో ఎస్సై వెంకట రెడ్డి శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దాబాల్లో అక్రమంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు . దాబాల్లో, హోటళ్లలో మద్యం సేవించడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని అక్రమంగా దాబాల్లో మద్యం సిట్టింగు ఏర్పాటు చేస్తే యజమానులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news