సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని బస్ డిపో సమీపంలో ఉన్న దాబాల్లో ఎస్సై వెంకట రెడ్డి శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దాబాల్లో అక్రమంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు . దాబాల్లో, హోటళ్లలో మద్యం సేవించడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని అక్రమంగా దాబాల్లో మద్యం సిట్టింగు ఏర్పాటు చేస్తే యజమానులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.
అక్కడ మద్యం తాగితే అంతే..
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర చంద్రబాబుకి లేదు : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే...
Anji N -
ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న జరగనున్న పోలింగ్ లో...
Anji N -
ఏ దేశాల్లో ప్రజలు ఎక్కువ కాలం జీవించగలరు.. లిస్ట్లో ఫస్ట్ ఉన్న దేశం ఏది..?
ఈరోజుల్లో మనిషి ఆయుర్దాయం సగటును 60- 70 సంవత్సరాల వరకే ఉంటుంది....